డివిజన్ అభివృద్దే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం…కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నూతనంగా వేసిన సీసీ. రోడ్లను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ. రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి…

గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం

బాపట్ల జిల్లా కొరిశపాడు హి మండలంలో మార్చ్ 10న ఆదివారం నాడు జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు…

మడకశిరలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

మడకశిరలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,యువ నాయకుడు నారా లోకేష్ శంఖారావసభ నారా లోకేష్ శంఖరావం సభను విజయవంతం చేయండి మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈరన్న సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శంఖారావసభ. 07.03.2024* తెలుగుదేశం…

IAS అధికారి, ఇంతియాజ్ అహమ్మద్ స్వచ్ఛంద పదవీవిరమణ ను నోటిఫై చేస్తూ… ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇచ్చిన జీవో….

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా?

దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30 కంపెనీలు దర్యాప్తు సమయంలో బీజేపీకి రూ.335 కోట్లు విరాళంగా ఇచ్చాయని నివేదికలు వెల్లడించాయి. బెయిల్‌…

శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన రహదారి మరమత్తులకు శంకుస్థాపన

శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన రహదారి మరమత్తులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … హనుమకొండ జిల్లా.. హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ లోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి సమేత సీతారామచంద్రస్వామి…

ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే

దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా…

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితా: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు..…
Whatsapp Image 2024 01 24 At 2.30.02 Pm

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌లను ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ ప్రారంభించారు.

తిరుపతి అభివృద్దే మా ప్రధాన ధ్యేయం – ఎమ్మెల్యే భూమన

మరింత అభివృద్ధికి మా కౌన్సిల్ కృషి చేస్తుంది – మేయర్ శిరీష సాక్షిత : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు…

You cannot copy content of this page