మడకశిరలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Spread the love

మడకశిరలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,యువ నాయకుడు నారా లోకేష్ శంఖారావసభ

నారా లోకేష్ శంఖరావం సభను విజయవంతం చేయండి

మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈరన్న సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శంఖారావసభ. 07.03.2024*

తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా యువ నాయకుడు నారా లోకేష్ శంఖారాభసభతో ప్రజలను ఆకట్టుకుంటూ తెలుగుదేశం పార్టీని 2024 ఎన్నికల్లో గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మన ధ్యేయమని మడకశిర పట్టణ పరిధిలోని హిందూపురం రోడ్డులో చీపులేటి సమీపంలో శంఖారావసభలో 07.03.2024 పాల్గొంటున్నారు. ఈ సభకు మూడు నియోజకవర్గాలు మడకశిర, హిందూపురం ,పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ పర్యటన విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వకంగా కోరుకుంటున్నారని మడకశిర ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆకాంక్షించారు.

Related Posts

You cannot copy content of this page