అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,125 డివిజన్ లోని హజ్రత్ సయ్యద్ షాహ్ అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి * అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా మస్జిద్ లలో ఉండే ఇమామ్ సాబ్ మరియు మౌజ సాబ్ లకు బక్రీద్ తోఫా అందచేసిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి * ఈ కార్యక్రమంలో టి‌పి‌సి‌సి రాష్ట్ర అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్,మైనారిటీ సెల్ అధ్యక్షులు చాంద్ పాషా, రాష్ట్ర మైనారిటీ సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ సమీర్ ఖాన్,మైనారిటీ సెల్ నాయకులు ఖాజాభాయ్ ,అల్తాఫ్,రియాజ్,మజీద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page