మొహర్రం పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 డివిజన్(చింతల్) లో మొహర్రం పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక…

అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,125 డివిజన్ లోని హజ్రత్ సయ్యద్ షాహ్ అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి *…

You cannot copy content of this page