మొహర్రం పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 డివిజన్(చింతల్) లో మొహర్రం పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి *


ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక మొహర్రం పండుగ అని తెలియచేసారు.తెలంగాణ రాష్ట్రంలో పీర్ల పండుగ పేరుతో హిందూ ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మొహర్రం నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో 128 డివిజన్ ఇంచార్జ్ ఫలాహ్ ఉర్ రహ్మాన్,ఖాజా భాయ్,మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ సమీర్ ఖాన్,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,సాజిద్ ఖురేషీ,వసీం,మోసిన్,ఖదీర్,షేక్ అజ్ముద్దీన్,షేక్ ఇస్మాయిల్,సయ్యద్ నూర్,మహమ్మద్ అకీల్,మిద్దెల సీతారాం రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page