ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది.. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం కోవింద్…
వరంగల్ : ఇటీవల ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను…
-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి…
శ్రీ చిత్తారమ్మ తల్లికి తలంబ్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..
గాజులరామారం శ్రీ చిత్తారమ్మ తల్లి జాతర ప్రారంభం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అమ్మవారిని దర్శించుకొని, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు శ్రీశైలం గౌడ్ కి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ…
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 129 బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, CPWA రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ హుస్సేన్ అధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన…
బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గడ్డం వినోద్ వెంకటస్వామి, గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ మెజార్టీ గెలుపొందాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అమ్జద్ భాయ్ ఆధ్వర్యంలో బిసుగిర్ షరీఫ్ దర్గాలో చాదర్ సమర్పించారు.…
పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోరుతు దరఖాస్తు సమర్పించిన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టు కోరుతూ దరఖాస్తును గాంధీ భవన్ లో బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”పార్టీకి విధేయుడిగా,క్షేత్ర…
గృహాలక్షి పథకం క్రింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గృహాలక్షి పథకం క్రింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడివో లతో గృహాలక్షి,…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,125 డివిజన్ లోని హజ్రత్ సయ్యద్ షాహ్ అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి *…
గంగ జాతరకు పోటెత్తిన భక్తులు – ఎమ్మెల్యే భూమన సాక్షిత : తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండవ రోజు గంగమ్మకు సంప్రదాయబద్దంగా సారెను సమర్పించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్, అనీల్ కుమార్ దంపతులు.…