BRS పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీ “రంజిత్ రెడ్డి” గెలుపుకు కృషి చేయాలి.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని గట్టెపల్లి మరియు రుద్రారం గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎలక్షన్ సమయంలో ప్రచారంలో భాగంగా మన మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి

ఎలక్షన్ సమయంలో ప్రచారంలో భాగంగా మన మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి తో పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి శ్రీ చరణ్ రెడ్డి

వైయస్సార్ కాలనీలో ఘనంగా ప్రత్యూష రెడ్డి జన్మదిన వేడుకలు400 మహిళలకు చీరలు పంపిణీ

మహిళలకు బీ.ఆర్.ఎస్ నాయకులు చీరలు పంపిణీ చేశారు. శనివారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైయస్సార్ కాలనీకి చెందిన సిద్ధి వినాయక కమిటీ సభ్యులు బీ.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి కోడలు ప్రత్యూష రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.…

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 300 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం…

గద్వాల శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి.. వినతిపత్రం ఇచ్చిన 3 రోజుల లోపే స్పందించి ప్రిన్సిపాల్ ని నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర్ రాజా నర్సింహా…

కాళేశ్వరం అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్

విజిలెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న ముఖ్యమంత్రి విజిలెన్స్ దాడులు, న్యాయ విచారణ,పెండింగ్ పనులపై చర్చ ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష

కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని విగ్రహం

కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని విగ్రహం వద్ద నివాళులర్పించిన ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు టిపిసిసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్…

MLC శంభిపూర్ రాజు ని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

మేడ్చెల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు ని నూతన సంవత్సరం పురస్కరించుకుని భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా MLC ని శాలువాతో సన్మానించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ…

ప్రజా పాలన కేంద్రాన్ని పర్యవేక్షించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ బాలానగర్ డివిజన్ పరిధిలోని దిల్ కుష్ నగర్ కమ్యూనిటీ హాల్ లో స్థానికులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు దానం…

నవరత్నాలు నవ మోసాలు పోలంరెడ్డి దినేష్ రెడ్డి*

నవరత్నాలు నవ మోసాలు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ప్రతీ అడుగు ప్రజల కోసం 76వ రోజు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం రైతన్నలు పడుతున్న ఇబ్బందులు మా ప్రభుత్వం లో పరిష్కారం

ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ 49వ డివిజన్ సుబేదారి వాటర్ టాంక్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న  ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ… అర్హులకు…

ఖమ్మం రూరల్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం రూరల్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి

రేవంత్‌ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఎస్‌. ఎ. సంపత్‌ కుమార్‌

కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి . రేవంత్‌ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నుూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎఐసిసి కార్యదర్శి & మాజీ శాసనసభ్యులు . ఎస్‌. ఎ. సంపత్‌ కుమార్‌

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ని మరొక్కసారి గెలిపించుకోవాలి”

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని సయ్యద్ అల్లీపూర్ మరియు ఇజ్రాచిట్టెంపల్లి గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,…

విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ : విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌తో ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలపై చర్చ సమగ్ర శిక్ష పథకంపైన సమీక్ష చేయనున్నారు.. ఇవాళ మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.…

ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం

ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు.రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో…

ఘనంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ఇబ్రహీంపట్నం వీటి పిఎస్ మోదుగ మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 21 12 23 న ఆయన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ఎన్ టి టి పి ఎస్ ప్రధాన గేటు వద్ద వైయస్సార్…

నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు”

మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు” “సాక్షిత :నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం…

ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి” జన్మదినం

వినుకొండ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకులం పాఠశాల నందు రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి” జన్మదినం సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వైస్సార్ సీపీ నాయకులు వినుకొండ…

నేడు ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ మ‌ధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ చర్చించనుంది. కీలక రాష్ట్రాల్లో సీట్ల పంప కాలపైనా…

శనగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి *

*నరసరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో మీ చాంగు తుఫాన్ కు సెనగ పైరువేసి నష్ట పోయిన రైతులకు 80% రాయితీ పై రైతులకు శనగల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,పుడ చైర్మన్ మిట్టపల్లి రమేష్ ,ఎంపీపీ…

మంచి పనులు చేస్తున్న జగనన్నని ఆదరించండి – ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

సాక్షిత*తిరుపతి:ప్రజలకి అవసరమైన మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆదరించాలని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని 24, 48 వ…

కాంగ్రెస్ పార్టీ నాయకుల విస్తృత సమావేశం నిర్వహించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ…

మడికొండ ఐటీ పార్క్ నిర్వహించిన మెగా జాబ్ మేళా ను సహచర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి

మడికొండ ఐటీ పార్క్ నిర్వహించిన మెగా జాబ్ మేళా ను సహచర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు… సాక్షిత : హనుమకొండ జిల్లా లోని మడికొండ ఐటీ పార్క్ లో క్వాద్రంట్…

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

హైదరాబాద్:తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభిం చింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీక…

విడదల రజిని ని కలిసిన గుంటూరు వెస్ట్ డియస్పి ఉమామహేశ్వర్ రెడ్డి,

గుంటూరులోని ఐబీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని ని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు వెస్ట్ డియస్పి ఉమామహేశ్వర్ రెడ్డి,గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలోనీ సిఐలు

పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు

హైదరాబాద్‌: తన కాన్వాయ్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్‌ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. దీని వల్ల నగరవాసులు తీవ్ర…

యువకులంతా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాలి: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

శంకర్‌పల్లి: యువకులంతా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడండని టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధుసూదన్ రెడ్డిని శంకర్‌పల్లి మండలానికి చెందిన యువ నాయకులు సొసైటీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఆయన నివాసంలో ఆయనకు…

సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పాల్గొన్న ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ త్వరలో…

MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి నిమర్యాదపూర్వకంగా కలసిన

పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ కట్ట కింద తిమ్మప్ప స్వామి దేవస్థానం కమిటీ వారు MLC చల్లా వెంకట్రాంరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి 23-12-2023 నాడు జరగబోయే వైకుంఠ ఏకాదశి రోజున (ఉత్తర ద్వారా దర్శనం) కొరకు…

అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు, మద్దతు పలికిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి

అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు, మద్దతు పలికిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాబోయేది టిడిపి ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు మరిచింది నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు ఐసిడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ…

జగన్ మోహన్ రెడ్డి కి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..

రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ శాసన మండలి పర్యవేక్షణకు వచ్చినతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో సన్మానించారు. ముఖ్యమంత్రి కి పుష్ప గుచ్ఛం అందజేసి, శాలువా కప్పి గుత్తా…

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మంత్రి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ…

ప్రత్యేక కృతజ్ఞతలు అనూప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి

ప్రసన్న అన్న జన్మదినానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అనూప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి. 2024లో ప్రసన్న అన్న తిరిగి ఎమ్మెల్యే కావడం ఖాయం *నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు రాదన్న గెస్ట్ హౌస్ లో రాదన్న…

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

కోవూరు టౌన్ ఒకటవ సచివాలయములో గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు, ముఖ్యఅతిథిగా రాదన్న అనుప రెడ్డి

సిట్టింగ్ ల మార్పులతో ఓటమి భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ….

బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అభ్యర్థులను మారుస్తున్నారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ పత్రికా ప్రకటన ద్వారా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న…

సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన NSUI రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బల్మూరి

తెలంగాణ వెస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేసి TSPSC లో జరిగిన అవకతవకలును పేపర్ లీకేజీ చేసిన అధికారులను కాపాడుకున్న ఘనత కల్వకుంట్ల కుటుంబం మరియు గత ప్రభుత్వంనిది. ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులోనే ముఖ్య…

You cannot copy content of this page