వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి

Spread the love

కోవూరు మండలం ఇనమడుగు గ్రామం టిడిపి ఎంపీటీసీ సునీల్ రెడ్డి మరియు ఆయన సోదరుడు సుధాకర్ రెడ్డి శాలువా కప్పి బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కలవడం జరిగింది

కోవూరు నియోజకవర్గ టిడిపి గెలుపు కోసం గట్టిగా కృషి చేయాలని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page