తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో M.C.కేశవ రావు,కనకం బాబు పాల్గొన్నారు.
మాజీ ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ఇటీవల అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా భాధ్యతలు స్వీకరించిన ఏ. నరేష్ కుమార్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
హైదరాబాద్:సీఎం రేవంత్రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు కలిశారు. కాంగ్రెస్ అధిష్టానం జాబి తాను ప్రకటించిన తర్వాత రేవంత్రెడ్డిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయ క్, వంశీ చంద్రెడ్డి, సురేష్ షెట్కర్ మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో…
హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసిన SPR సొసైటీ మరియు నవయువ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు… సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద గాజుల రామారం లాల్ సాహెబ్ గూడ కు చెందిన ఎస్పిఆర్…
కోవూరు మండలం ఇనమడుగు గ్రామం టిడిపి ఎంపీటీసీ సునీల్ రెడ్డి మరియు ఆయన సోదరుడు సుధాకర్ రెడ్డి శాలువా కప్పి బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కలవడం జరిగింది కోవూరు నియోజకవర్గ టిడిపి గెలుపు…