సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

Spread the love

హైదరాబాద్:
సీఎం రేవంత్‌రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు కలిశారు.

కాంగ్రెస్‌ అధిష్టానం జాబి తాను ప్రకటించిన తర్వాత రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయ క్‌, వంశీ చంద్‌రెడ్డి, సురేష్‌ షెట్కర్‌ మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్‌రెడ్డి అన్నారు…

Related Posts

You cannot copy content of this page