తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహిం చిన మీడియా సమావే శంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా…
స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీ అభ్యర్థులు సహకరించాలి -ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీ…
హైదరాబాద్:లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే, ఈ నెల 24లోగా ప్రింట్ తీసుకొని సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజే యాలన్నారు. హైదరాబాద్ లోనిర్వహించిన…
ఇద్దరిని ఎందుకు గెలిపించాలి?వెంకట్రాంరెడ్డి భూ బకాసురుడుబిఆర్ఎస్ హాయంలో రాక్షస పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదుకాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిమెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలిపటాన్చెరులో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ సన్నాహక సమావేశం*హాజరైన…
కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కడప పార్లమెంటు నుంచి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ…
చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముద్దుల రాధాకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేఅభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.చిలకలూరిపేట:మద్దుల రాధా కృష్ణ,పెదకూరపాడు:పామిడి నాగేశ్వరరావు తాడికొండ: చిలకా విజయ్ కుమార్,పొన్నూరు: జక్కా రవీంద్రనాథ్,వేమూరు:బురగ సుబ్బారావు, ప్రత్తిపాడు: వినయ కుమార్, గుంటూరు ఈస్ట్: షేక్ మస్తాన్ వలి,…
ఎలక్షన్ లో గెలుపు మాట పక్కన బెట్టి?ఉమ్మడి జిల్లాల(గుంటూరు, పల్నాడు)..ఎంపీ అభ్యర్థులు.. గుంటూరు మిర్చి లాగా.. యమ సౌండు గురూ…నేతల ఆస్తులు కోట్లలో..అయిన సింపుల్ అండ్ సాఫ్ట్ గా ప్రజలకు చేరువలో? గుంటూరు, పల్నాడు జిల్లాలో లోక్సభకు పోటీచేసే అభ్యర్థులు ఒకరికొకకరు…
టీడీపీ – జన సేన – బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ -17, జన సేన – 2, బీజేపీకి 6 పార్లమెంటు స్థానాలుకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు టీడీపీ తన 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…
హైదరాబాద్:సీఎం రేవంత్రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు కలిశారు. కాంగ్రెస్ అధిష్టానం జాబి తాను ప్రకటించిన తర్వాత రేవంత్రెడ్డిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయ క్, వంశీ చంద్రెడ్డి, సురేష్ షెట్కర్ మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో…
నరసరావుపేటలో రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలతో పోటీపడుతున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆఫీస్ వద్ద ప్రధాన ద్వారమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్ ఆఫీస్ అంటూ రహదారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటి…