టీడీపీ ప్రకటించబోయే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు వీళ్లే?

Spread the love

టీడీపీ – జన సేన – బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ -17, జన సేన – 2, బీజేపీకి 6 పార్లమెంటు స్థానాలుకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు టీడీపీ తన 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 11 నుంచి 13మంది అభ్యర్థులను ప్రకటించనుంది. దాదాపుగా ఖరారు అయ్యిన ఆ అభ్యర్ధుల వివరాలు..

1) శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
2)విజయనగరం – అశోక్ గజపతి రాజు
3)విశాఖపట్నం – శ్రీ భరత్
4)విజయవాడ – కేశినేని చిన్ని
5)గుంటూరు – పెమ్మసాని చంద్ర శేఖర్
6)నరసారావు పేట – లావు శ్రీకృష్ణదేవరాయలు
7)ఒంగోలు – మాగుంట రాఘవ రెడ్డి
8) నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
9)అనంతపురం – జే. సీ పవన్ రెడ్డి
10)హిందూపురం – పార్థ సారథి
11) నంద్యాల – బైరెడ్డి శభరి
12)అమలాపురం – గంటి హరీష్
13)చిత్తూరు – దగ్గుమల్ల ప్రసాద్

Related Posts

You cannot copy content of this page