సచివాలయంలో hmda పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

Spread the love

మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించనున్న సీఎం..

ఎల్ఆర్ఎస్ పై గైడ్ లైన్స్, భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలపై సీఎం సమీక్ష.

సమీక్ష అనంతరం మధ్యాహ్నం రెండు గ్యారెంటీ లను సచివాలయంలో ప్రారంభించనున్న సీఎం.

500 గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్..

అనంతరం చేవెళ్ల లో సభ లో పాల్గొననున్న సీఎం.

Related Posts

You cannot copy content of this page