ఇవాళ సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమం

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్…. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన…

సచివాలయంలో hmda పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించనున్న సీఎం.. ఎల్ఆర్ఎస్ పై గైడ్ లైన్స్, భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలపై సీఎం సమీక్ష. సమీక్ష అనంతరం మధ్యాహ్నం రెండు గ్యారెంటీ లను సచివాలయంలో ప్రారంభించనున్న సీఎం. 500 గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్.. అనంతరం…

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క,…

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.
Whatsapp Image 2024 01 23 At 1.53.58 Pm

డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రవాణా,బీసీ సంక్షేమ శాఖల అధికారులు రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష…
Whatsapp Image 2024 01 17 At 4.48.35 Pm

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పాల్గొన్న ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ త్వరలో…

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాక్షిత : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం…

సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం

సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సమావేశం.

You cannot copy content of this page