శ్రీ జోగులాంబ రెసిడెన్సి (లాడ్జి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

Spread the love

ఫరూక్ నగర్ మండలం జోగమ్మ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ జోగులాంబ రెసిడెన్సి (లాడ్జి)ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొని యజమాని పుంటికూర జయంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిధులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, చక్రం రెడ్డి, మోహన్ రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page