Latest Story
appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడిgovt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేతpharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకుcollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్bhakti ratna భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానంtirumala తిరుమలఅభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలుmedak ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతంcoal బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి.rtc ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళrahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..brs బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మాbrs బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయcm సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబుmallareddy మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ap ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ..ration రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:pawan kalyan పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓpublic ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధిmla మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు..sonusood సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..britain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమిsri vasavi శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలోgandhi bhavan గాంధీ భవన్ ముందు ఆందోళనmla హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందుgudumba గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వంcm ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్youth యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడుjournalists జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏfarmer రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలిinspiration దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిnsui శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దుshankarpally శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలుchildren పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగిందిpeople ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన

Today Update

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జెండా ఊపి 2కె రన్ ప్రారంభించిన ఎంపీపి ప్రభాకర్ రెడ్డి సి ఐ జనార్ధన్

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జెండా ఊపి 2కె రన్ ప్రారంభించిన ఎంపీపి ప్రభాకర్ రెడ్డి సి ఐ జనార్ధన్ సాక్షిత సైదాపూర్ మండలము సైదాపూర్ మండల కేంద్రంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవం లో భాగంగా 2 కె రన్…

బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలుసాక్షిత పటాన్చెరు : ప్రతి ఒక్కరిలో సోదరుభావం పెంపొందించాలన్న లక్ష్యంతో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రక్షాబంధన్ పర్వదినం…

ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావాలు

ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావాలుస్వాతంత్ర్య సమరయోధుల త్యాగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలి ఐక్యతకు ప్రతీక లు ఫ్రీడమ్ రన్ లు నాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వే ఫ్రీడమ్ రన్ లు *ఫ్రీడమ్ రన్ ర్యాలీలో…

రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ర‌క్షా బంధ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌విత్ర‌మైన సోద‌ర‌భావాన్ని బ‌లోపేతం చేసే పండుగ రాఖీ పండుగ‌ అని తెలిపారు. భార‌తీయ సంస్కృతి, సాంప్ర‌దాయాల్లో గొప్ప ఆచారమ‌ని…

ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ . పెడన పట్టణ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు మంత్రి జోగి రమేష్ ని కలసి వినతిపత్రాలు సమర్పించగా,అధికారులు…

75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ప్రారంభించిన శాయంపేట ఎస్సై. ఎంపీపీ

75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ప్రారంభించిన శాయంపేట ఎస్సై. ఎంపీపీసాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి& ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కె…

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పరామర్శ

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పరామర్శ సాక్షిత హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో శాంపేట మండలంలోని గట్ల కనపర్తి గ్రామంలో నీ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి.మరియువరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి ఆదేశాల మేరకు* శాయంపేట…

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం రాముడుపాలెం మరియు రాముడుపాలెం తండా, గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన…

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు…

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు… సాక్షిత : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ శాఖకు చెందిన బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద కలిసి రాఖీ కట్టారు. ప్రేమానురాగాలను,…

జాతీయ సమైక్యత స్ఫూర్తి నింపేలా వజ్రోత్సవాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

జాతీయ సమైక్యత స్ఫూర్తి నింపేలా వజ్రోత్సవాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండలకేంద్రంలో నిర్వహించిన ప్రీడమ్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…

వరల్డ్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే 2022

వరల్డ్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే 2022 2022 ఆగస్టు 13 – ప్రపంచ అవయవ దాన దినోత్సవం అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు మరణానంతరం అవయవాలను దానం చేయడానికి ప్రజలను ప్రేరేపించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని…

ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…సాక్షిత : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని…

భారత స్వత్రంత్ర ఉద్యమ స్ఫూర్తి భావి తరాలకు బోదించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

భారత స్వత్రంత్ర ఉద్యమ స్ఫూర్తి భావి తరాలకు బోదించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తా…

ఫ్రీడం రన్‘ 2K రన్ లో పాల్గొన్న మేయర్.

సాక్షిత : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రగతి నగర్ లో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిథిగా, డీసీపీ శిల్ప వల్లి, ట్రాఫిక్ ఏసిపి హనుమంతరావు ,NMC కమిషనర్ వంశీ…

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు భారీ గజమాలతో సత్కారం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు భారీ గజమాలతో సత్కారం 75వ స్వాతంత్రం వజ్రోత్సవాల సందర్భంగాఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్నసీఎల్పీ నేత భట్టి విక్రమార్క కి ఖమ్మం పట్టణంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంతోష్…

పెత్తందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన

పెత్తందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన గత ప్రభుత్వం తరహాలో జన్మభూమి కమిటీలు పెట్టి పార్టీ జెండా కడితేనే, లేదా పార్టీలో చేరితేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పెత్తందారీ వ్యవస్థకు మన ముఖ్యమంత్రి వైఎస్…

గండ్ర దంపతుల ఆదేశాలతో

గండ్ర దంపతుల ఆదేశాలతో సాక్షిత : హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం. మండల కేంద్రంలో శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుమేరకు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహాసము భాగంగా నిర్వహించే రోజు వారి కార్యక్రమాల అనుగుణంగా. ఈరోజు వన.…

ఏఐసీసీ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అజాది కి గౌరవ్ యాత్ర

ఏఐసీసీ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అజాది కి గౌరవ్ యాత్ర లో ముఖ్య అతిధిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ .కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ఐడిపిల్ చౌరస్తా నుండి…

స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమం

సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు * ఆదేశాల మేరకు * ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ * పిలుపుమేరకు రిక్షా పుల్లర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ దగ్గర హరితహారం…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి హిల్స్ లో రూ.43.00 లక్షల రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి హిల్స్ లో రూ.43.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ…

వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ,ప్రత్యేక పూజా కార్యక్రమాలు

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం తలార్లపల్లి (ఓబనపాలెం) గ్రామం నందు శ్రీ విఘ్నేశ్వర, శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, ఆదిపరాశక్తి అంకాలమ్మ వారి పోతురాజుల, శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా…

భారత 75 స్వతంత్ర వజ్రోత్సవ పోలీస్ స్టేషన్ సంబరాలు

భారత 75 స్వతంత్ర వజ్రోత్సవ పోలీస్ స్టేషన్ సంబరాలు సాక్షిత : . హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండలం లోని పోలీస్ స్టేషన్ ఆవరణలోభారత 75 వ స్వతంత్ర వజ్రోత్సవ సంబరాలలో భాగంగా వన మహోత్సవాన్ని పురస్కరించుకొని…

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణసాక్షిత : హనుమకొండ జిల్లా.. భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట. మండల కేంద్రంలోని పెద్దకోడపాక గ్రామంలో సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి. ఆధ్వర్యంలోజాతీయ జెండా ల పంపిణీ చేసారు.. ఈ సందర్బంగా. అబ్బ ప్రకాష్ రెడ్డి…

ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం

సాక్షిత : ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం లభించిందని, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసన

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సూరారం చౌరస్తా నుంచి నల్లజెండాలతో ర్యాలీగా స్థానిక తాసిల్దార్ ఆఫీస్ వరకు తమ నిరసన వ్యక్తం చేశారు కేంద్రంలో…

నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు

నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు,ఇ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి * *సాక్షిత : ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో గోపిరెడ్డి చారిటీస్ వారిచే వీల్ చైర్ బహూకరణ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్…

ఈ నెల 14వ తేదీన వికారాబాద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

ఈ నెల 14వ తేదీన వికారాబాద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకసాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికారాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్) ను సందర్శించారు. ఈ నెల 14వ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కి చెందిన వినోద్ కి మంజూరైన కారు ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి లబ్దిదారుడికి అందచేసిన ప్రభుత్వ విప్…

వజ్రోత్సవ వన మహోత్సవం లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని KSR ఎనక్లేవ్ కాలనీ లో ఏర్పాటు

సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం వజ్రోత్సవ వన మహోత్సవం లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని KSR ఎనక్లేవ్ కాలనీ లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి…

కీసర మండలంలోని కీసర గ్రామంలో భారతదేశ స్వతంత్ర వజ్రత్సవ ద్విసప్త వేడుక

సాక్షిత : కీసర మండలంలోని కీసర గ్రామంలో భారతదేశ స్వతంత్ర వజ్రత్సవ ద్విసప్త వేడుకల్లో భాగంగా వనోత్సహం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలను నాటడం జరిగింది మంత్రి కి…

నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా

సాక్షిత : నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా” పథకం కింద 34 కోట్ల 80లక్షల రూపాయల విలువైన 223 ట్రాక్టర్లు, 33 వరికోత యంత్రాలు, 11 కోట్ల 80 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా జాతీయ పతాకం

స్వతంత్ర భారత వత్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా… కూకట్పల్లి నియోజకవర్గం, అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్, జనప్రియ నగర్, రామారావు నగర్, గణేష్ నగర్, న్యూ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ కి చెందిన శ్రీ సాదా దానయ్య కి మంజూరైన కిరాణా షాపును ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు…

ఈనెల 13న జరుగు జాతీయ లోక్ అదాలత్ అను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్ మేడం

ఈనెల 13న జరుగు జాతీయ లోక్ అదాలత్ అను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్ మేడం *జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్…

ఇంటింటికి జండా కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

75 సంవత్సరా స్వతంత్ర వజ్రోత్సలు సాక్షిత దినపత్రిక. హన్మకొండ జిల్లా శాయంపేట.మండలం లో ని కేంద్రం లోని కాట్రపల్లి. ఇంటింటికి జండా కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి… శాయంపేట మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో…

గండ్ర మోహన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో లైబ్రేరి కి స్టడీ మెటీరియల్ పంపిణి

గండ్ర మోహన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో లైబ్రేరి కి స్టడీ మెటీరియల్ పంపిణిసాక్షిత హన్మకొండ జిల్లా….భూపాలపల్లి నియోజకవర్గ హన్మకొండ జిల్లా శాయంపేట మండలం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే. శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి.వరంగల్…

ఇంటి ఇంటికి జాతీయ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి

ఇంటి ఇంటికి జాతీయ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డిసాక్షితహనుమకొండ జిల్లా………. శాయంపేట మండలంలో 75వ స్వతంత్ర వజ్రోత్సవాల పండుగ సందర్భంగా స్థానిక సర్పంచ్ కందగట్ల రవి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా…

కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో

కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి గారు, జెడ్పీటీసీ మాడ వనమాల సాదవ…

కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని పీరీల మసీదులో ప్రత్యెక పూజలు నిర్వహించిన బలమూరి వెంకట్

కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని పీరీల మసీదులో ప్రత్యెక పూజలు నిర్వహించిన బలమూరి వెంకట్ వీణవంక మండలంలో నీ నర్సింగపూర్ గ్రామంలోని పీరీల మసీదులో మొహర్రం సందర్బంగా ఎన్ ఎస్ యూఐ అద్యక్షుడు హుజురాబాదు కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బలమూరి వెంకట…

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని మృతుల కుటుంబలను పరామర్శించిన బలుమూరి వెంకట్

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని మృతుల కుటుంబలను పరామర్శించిన బలుమూరి వెంకట్.. వీణవంక మండలంలో బేతిగల్, గ్రామంలో అంబల మధునమ్మ,కనపర్తి గ్రామంలో ముంజ మహేందర్,సుంక కనకమ్మ వీణవంక గ్రామంలో సురోజు జయప్రద, రెడ్డిపల్లి గ్రామంలో చింతల సమ్మయ్య, కొండపాక గ్రామంలో మ్యాడగొని…

You cannot copy content of this page