ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు…

Spread the love

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు…
సాక్షిత : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ శాఖకు చెందిన బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద కలిసి రాఖీ కట్టారు. ప్రేమానురాగాలను, సోదరి ప్రేమను ప్రతిబింబించే రక్షా బంధన్ సందర్భంగా తనకు బ్రహ్మకుమారీలు తమ సమాజం పక్షాన రాఖీలు కట్టడం పట్ల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాగ్ యోగిని, డికే జ్యోతి, మంజుల, డికే నరేందర్, డికే సంతోష్ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page

Compare