కీసర మండలంలోని కీసర గ్రామంలో భారతదేశ స్వతంత్ర వజ్రత్సవ ద్విసప్త వేడుక

Spread the love

సాక్షిత : కీసర మండలంలోని కీసర గ్రామంలో భారతదేశ స్వతంత్ర వజ్రత్సవ ద్విసప్త వేడుకల్లో భాగంగా వనోత్సహం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలను నాటడం జరిగింది మంత్రి కి ఘనంగా స్వాగతం పలికిన స్కూల్ విద్యార్థులు మంత్రి ప్రతి ఒక్క విద్యార్థిని మెచ్చుకున్నారు…

ఈ కార్యక్రమంలో కీసర గ్రామ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ Zp Vic చైర్మన్ బెస్త వెంకటేష్ , కీసర మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్ రెడ్డి , PACS చైర్మన్ రామిడి ప్రభాకర్ రెడ్డి VIC MPP జలాల్పురం సత్తిరెడ్డి ,MPTC ల ఫోరం అధ్యక్షురాలు పండుగ కవిత శశికాంత్ , Mptc నారాయణ శర్మ , మండల ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ , మహిళ అధ్యక్షురాలు రాగుల మంగ , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం మల్లారెడ్డి , గుర్రం లక్ష్మారెడ్డి , మండల యూత్ అధ్యక్షులు భాను శర్మ , మండల టిఆర్ఎస్ పార్టీ మీడియా అధ్యక్షులు గోరంటి ప్రవీణ్ , AMC డైరెక్టర్ సత్యనారాయణ , కీసరగుట్ట ట్రస్టు బోర్డు మెంబర్ మిట్టపల్లి అంజయ్య గౌడ్ , మరియు బొడుసు రమేష్ యాదవ్ , గ్రామ ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ్ శర్మ , గ్రామ వార్డు సభ్యులు శీలం లలిత మల్లేష్ , శమంత ఆంజనేయులు , బొట్టు రమేష్ యాదవ్ ,రమేష్ , రామారాం ప్రదీప్ , చిలుక ప్రవీణ్, కో ఆప్షన్ సభ్యులు చిత్తర్ల రమేష్ గౌడ్ , మాజీ mpp సుజాత , మాజీ MPTC లు బెలిదే రమేష్ గుప్తా , మచ్చని జంగయ్య యాదవ్ , మొరుగు రవీందర్ కీసర టిఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి రాగుల గణేష్ , ఉపాధ్యక్షులు సుమన్ ,10వ వార్డు కోఆర్డినేటర్ లతా , తుడుం శ్రీనివాస్ , బొడుసు సాయి యాదవ్ , మిట్టపల్లి రఘు గౌడ్ మరియు మహిళలు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…..

Related Posts

You cannot copy content of this page