నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా

Spread the love

సాక్షిత : నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా” పథకం కింద 34 కోట్ల 80లక్షల రూపాయల విలువైన 223 ట్రాక్టర్లు, 33 వరికోత యంత్రాలు, 11 కోట్ల 80 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా కాకాణి గోవర్ధన్ రెడ్డి .*

కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు , జాయింట్ కలెక్టర్ రోనంగి కూర్మానాధ్ , జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page