ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి జంక్షన్ నుండి పేట్ బషీరాబాద్ వరకు నిర్వహించిన 2K రన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ వివిఎస్ రామలింగ రాజు, సీఐ ప్రశాంత్, స్థానిక మున్సిపాలిటి కమిషనర్ రఘు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్ మరియు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page