తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ కి చెందిన శ్రీ సాదా దానయ్య కి మంజూరైన కిరాణా షాపును ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారి దళిత బంధు లాంటి పథకం తెలంగాణ లో ముఖ్యమంత్రి కె సి ఆర్ ప్రవేశపెట్టి, దళితులను అన్ని విధాలా అభివృధి పథంలో కొనసాగేలా చూస్తున్నారని, దీనిని దళితులు అందరూ సద్వినియోగ పరుచుకోవాలి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, గొట్టిముక్కల వేంకటేశ్వర రావు, తెరాస నాయకులు ఖదీర్, అశ్రఫ్, సిందమ్ శ్రీకాంత్, సాదా బాలయ్య, మహేష్, యాసిన్, రాజు సాగర్, అనీల్, మాధవి, వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Spread the love బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్… . సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతు కై ఇంటిటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. శేరిలింగంపల్లి గడ్డ…
Spread the love పోలీసుల విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, భాధ్యతయుతమైన విధులు చాల కీలకంపోలీసు విధులు, విధివిధానాలపై ట్రైనీ కానిస్టేబుళ్ల ఇంట్రాక్షన్ మీట్ లో పోలీస్ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాన్ని…
Spread the love బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలినాకు యాదవులు మద్దతుగా నిలవాలియాదవులు మాటిస్తే వెనక్కిపోరుయాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత…
Spread the love ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలోఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్…
Spread the love టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు. మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అనసూయ దశదినకర్మ…
Spread the love కామారెడ్డి రూరల్ కార్యకర్తల సమావేశం మీటింగ్, కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి నియోజీకవర్గంకామారెడ్డి మండల BRS,BJP ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికకాంగ్రెస్…
Spread the love మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగావందలాదిగా కదిలొచ్చిన కాంగ్రెస్ శ్రేణులుమద్దతు తెలిపిన వామపక్షాలు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం…
Spread the love యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు తాజాగా పర్యావరణ అనుమతులుడిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు చొరవతో నిర్మాణంలో పెరిగిన వేగం ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గత ప్రభుత్వ అనాలోచిత…
Spread the love కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పటాన్ చెరు కాంగ్రెస్ ఇంఛార్జి: కాట శ్రీనివాస్ గౌడ్ కొడకంచి ఎంపీటీసీ సంతోష మహేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి…