బిజెపి,బిఆర్ఎస్ లనుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

బిజెపి,బిఆర్ఎస్ లనుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క * సాక్షిత : ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేంకటా పూర్ మండలం లోని…

మైనార్టీ సెల్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా షేక్ గౌస్ నియామకం

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన షేక్ గౌస్ కి నియామక పత్రాన్ని అందజేసిన మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి … ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో…

ఖమ్మం లో జరిగే కాంగ్రెస్ పార్టీ సభను జయప్రదం చేయాలి..

ఖమ్మం లో జరిగే కాంగ్రెస్ పార్టీ సభను జయప్రదం చేయాలి..మాలోత్ నెహ్రూ నాయక్డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులు *సాక్షిత : హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని వారి నివాసం లో…

రూ.7 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయంను పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో రూ.7 కోట్ల వ్యయంతో చేపడుతున్న క్రీడా సముదాయంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఇండోర్ క్రికెట్, ఫుట్ బాల్ కోర్టులు, 5 షటిల్ కోర్టులు, బాస్కెట్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత :ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…

చతురాయతన శత చండీ సహిత శ్రీ రాజశ్యామలా మహా యాగానికి” మాజీ ఎమ్మెల్యే, కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత :విశ్వ కళ్యాణం, లోక సంక్షేమం కోసం మాజీ హోం మంత్రి శ్రీ తూళ్ల దేవేందర్ గౌడ్ మరియు కుటుంబ సభ్యులచే తుక్కుగూడ లోని వారి నివాసంలో నిర్వహించిన “చతురాయతన శత చండీ సహిత శ్రీ రాజశ్యామలా మహా యాగానికి” మాజీ…

హర్యానా సీఎంకు స్వాత్మానందేంద్ర ఆహ్వానం

సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి శనివారం చండీగఢ్‌లో పర్యటించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, గవర్నరు బండారు దత్తాత్రేయ, పంజాబ్‌ గవర్నరు భన్వర్‌లాల్‌ పురోహిత్‌లను కలిసారు. వచ్చే నెల(జూలై) 3వ తేదీ నుండి రిషికేష్‌లో చేపడుతున్న…

జగ్గయ్యపేట ట్రాఫిక్ ఎస్సైగా శ్రీనివాసరావు..

జగ్గయ్యపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఎస్సై గా నూతనంగా నియమితులైన ఆర్.శ్రీనివాసరావు నాడు రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెరువు బజార్ పర్యటనలో ఉన్న ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఆయనకు…

జగనన్న పై నమ్మకంతోనే భారీగా చేరికలు

పార్టీలు,కులాలు,మతాలకు వర్గాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పాలనలో భవితవ్యం పై ఏర్పడిన నమ్మకం, భరోసాతోనే పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సిపిలోకి చేరుతున్నారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. ఈ సందర్భంగా రాత్రి జరిగిన బీసీ…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 78వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 78వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…గాజులరామారం JNNURM కాలనీలో పాదయాత్ర… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాజులరామారం JNNURM కాలనీలో “ప్రగతి యాత్ర”లో భాగంగా 78వ రోజు ఎమ్మెల్యే కేపి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE