చతురాయతన శత చండీ సహిత శ్రీ రాజశ్యామలా మహా యాగానికి” మాజీ ఎమ్మెల్యే, కూన శ్రీశైలం గౌడ్

Spread the love

సాక్షిత :విశ్వ కళ్యాణం, లోక సంక్షేమం కోసం మాజీ హోం మంత్రి శ్రీ తూళ్ల దేవేందర్ గౌడ్ మరియు కుటుంబ సభ్యులచే తుక్కుగూడ లోని వారి నివాసంలో నిర్వహించిన “చతురాయతన శత చండీ సహిత శ్రీ రాజశ్యామలా మహా యాగానికి” మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరై యాగ ఫలాలు మరియు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page