14 వార్డ్ లో పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యలు నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

Nadipelli Diwakar Rao was the Manchiryala legislator who toured the 14th ward

మంచిర్యాల నియోజకవర్గం, లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 7 వార్డ్ మరియు 14 వార్డ్ లో పర్యటించిన *మంచిర్యాల శాసనసభ్యలు నడిపెల్లి దివాకర్ రావు *


సాక్షిత :ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీచ్చారు..సంక్షేయ్మాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎవరు సలహాలు ఇచ్చినా సానుకూలంగా స్పందించి వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం లక్షెట్టిపేట ఐబీ గెస్ట్ హౌస్ లో షాదీ ముబారక్ 8 మంది లబ్ధిదారులకు ₹8,00,928/- రూపాయల విలువ గల షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

Related Posts

You cannot copy content of this page