సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ లోని 14 వార్డ్ ఉదయగిరి కాలనీ శ్రీ నగర్,,వాంటెక్, గ్రీన్ హిల్స్,,కాలనీలలో నెలకొన్న సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ అభివృద్ధిలో దూసుకుపోయినమని గొప్పలు చెప్పుకున్న BRS పార్టీ…

వార్డులో పర్యటించిన శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ శంభీపూర్ 26వ వార్డులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ స్థానికులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా…

ముంపు ప్రాంతాలలో పర్యటించిన శంభీపుర్ క్రిష్ణ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపెట్ లోని త్రిపుర లాండ్ మార్క్ 2నీ అధికారులతో కలిసి పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ…

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. రాత్రిను నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని ఒక్షిత్ ఎనక్లేవ్,129 సూరారం డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్,130…

ఛత్రపతి శివాజీ నగర్లో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 ఆల్విన్ కాలనీ డివిజన్ లో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని చత్రపతి శివాజీ నగర్ లో పర్యటించి నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న భూగర్భ డ్రైనేజ్ లైన్ ను…

ఎల్బీనగర్ ముంపు ప్రాంతాలలో TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పర్యటించిన ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , జక్కిడి ప్రభాకర్ రెడ్డి ….

సాక్షిత : మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించిన స్థానిక ఎంపీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి .. నాగోల్, హస్తినాపురం, డివిజన్లో ముంపు…

మేడారం గ్రామములో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క

మేడారం గ్రామములో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క జంపన్న వాగు ఉదృతంగా ప్రవహించడం తో నీట మునిగిన మేడారం గ్రామం బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి దైర్యం గా ఉండాలని సూచించిన సీతక్క…

గురు గోవింద్ సింగ్ నగర్ కాలనీలో పర్యటించిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ *

సాక్షిత : 124 డివిజన్ పరిధిలోని పి జె ఆర్ నగర్ కాలనీ మరియు గురు గోవింద్ సింగ్ కాలనీలో వరద నీరు రోడ్లమీద పొంగి ప్రవహిస్తుండడంతో నిన్నటి నుండి కొనసాగుతున్న సహాయక చర్యలలో భాగంగా కూకట్పల్లి జోన్ జోనల్ కమిషనర్…

వార్డులో పర్యటించిన శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ 26వ వార్డు కే.వి.అర్ వ్యాలీలో దుండిగల్ పురపాలక కమిషనర్ సత్యనరాయణ తో కలిసి కాలనీలో పర్యటించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీ.అర్.ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా…

మండలంలో పర్యటించిన MLA మెచ్చా నాగేశ్వరరావు

ములకలపల్లి మండలంలో పర్యటించిన MLA మెచ్చా నాగేశ్వరరావు అధైర్య పడొద్దు అండగా ఉన్నాం ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం – MLA మెచ్చా 4.5కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయించాను.. ములకలపల్లి – పాల్వంచ BT రోడ్డునీ పరిశీలించిన MLA మెచ్చా ప్రజలు అప్రమత్తంగా…

You cannot copy content of this page