డివిజన్ ప్రజలకు భరోసా కల్పిస్తు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన సురేష్ రెడ్డి.

సాక్షిత : ఉదయం డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు అయిన సూరారం హోం జెండా దగ్గర ఫ్రీ లెఫ్ట్ మరియు వర్షపు నీరు లోతు ప్రాంతాలను సుభాష్ నగర్ పాక్స్ సాగర్ చెరువు ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు ఎలాంటి…

డివిజన్ లోని వరద ముంపు బస్తీ లలో పర్యటించిన కార్పొరేటర్…..

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, లలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీటితో ముంపుకి గురైన ప్రాంతాలను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా…

ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డు లో పర్యటించిన ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , గతంలో 6 ఇంచుల పైప్ లైన్ వేయడం వలన వరద నీటితో పొంగుతున్న కారణంగా 1 ఫీటు పైప్ లైన్ వేయుటకు గాను, అదేవిధంగా UGD మరమ్మతుల కొరకు, CC…

ముంపు ప్రాంతాలలో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో పలుచోట్ల రోడ్డుపై నిలిచిన వరద నీరుని జిఎచ్ఎంసి సిబ్బందితో తొలగించడం జరిగింది. అలాగే భారీ వృక్షం ఒకటి నాలాలో కొట్టుకువచ్చి రాఘవేంద్ర నగర్ కాలనీలోని వంతెన…

అధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ..

సాక్షిత : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలైన 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గోదావరి హోమ్స్ మరియు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని బాలాజీ లేఔట్, ప్రెస్టీన్…

పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కానీలలో పర్యటించిన కార్పొరేటర్ కుమార్ యాదవ్…..

సమస్యల పరిశీలన… పటాన్చెరు డివిజన్ లోని గొల్ల బస్తి లో గతంలో నూతన సిసి రోడ్డు వేసే క్రమంలో మ్యాన్ హోల్స్ లోపల కాంక్రీట్ పడి ముద్దలు మారి డ్రైనేజీ లన్ బ్లాక్ అవ్వడం జరిగింది. దీనితో స్థానిక ప్రజలు డ్రైనేజీ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి *

*సాక్షిత : NH 44 జాతీయ రహదారి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *తెలంగాణ రాష్ట్రాభివృద్దికి 2.5లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ…

కాలనీల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే,అడిషనల్ కలెక్టర్

భూపాలపల్లి మున్సిపాలిటీ. బస్తీ బాటలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20 వ వార్డు శాంతినగర్ మరియు 17వ వార్డు సుభాష్ కాలోనిల్లో విస్తృతంగా పర్యటించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అడిషనల్ కలెక్టర్ దివాకర్ … కాలనీ…

నియోజకవర్గంలో పర్యటించిన టీపీసీసీ సభ్యురాలు వగ్గేల పూజ

నియోజకవర్గంలో పర్యటించిన టీపీసీసీ సభ్యురాలు వగ్గేల పూజ యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామంలో గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వలన మొక్కజొన్న వరి వేరుశనగ పంటలు తడిసి…

సూరారం డివిజన్ కృష్ణ నగర్ లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: సూరారం డివిజన్ పరిధిలోని కృష్ణ నగర్, వైష్ణవి నగర్ లలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు.వైష్ణవి నగర్, కృష్ణా నగర్ లలో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లను, నత్త…

You cannot copy content of this page