నియోజకవర్గంలో పర్యటించిన టీపీసీసీ సభ్యురాలు వగ్గేల పూజ

Spread the love

నియోజకవర్గంలో పర్యటించిన టీపీసీసీ సభ్యురాలు వగ్గేల పూజ

యాంకర్ వాయిస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామంలో గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వలన మొక్కజొన్న వరి వేరుశనగ పంటలు తడిసి ముద్దై మొలకెత్తిన పంటలను పరిశీలించిన టీపీసీసీ సభ్యురాలు వగ్గేల పూజ
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అని అన్నారు,పట్వారి గూడెం గ్రామానికి చెందిన కొప్పుల వెంకటేశ్వరరావు అనే కౌలు రైతు ఐదు ఎకరాలు మొలక వచ్చిన, మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని పంట నష్టపరిహారం అందించాలని ఆ రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లాకాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూసి పాండురంగ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారు మహేష్ దమ్మపేట మండల నాయకులు కందుల వెంకటేశ్వరరావు కంటే కేశవ ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page