గుండె తరలింపునకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటుచేశారు

కర్మన్‌ఘాట్: బైరామల్‌గూడలోని గ్లోబల్‌ గ్లెనిగల్స్‌ అవేర్‌ ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వరకు గుండె తరలింపునకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటుచేశారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ యువకుడు(20) మేళ్లచెర్వు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈనెల 12న గ్లోబల్‌…

ట్ర‌స్టు బోర్డు సేవ‌లు భేష్ మంత్రి ధర్మాన ప్రసాదరావుశ్రీ కూర్మ ఆల‌యంలో నిత్యాన్న‌దానానికి ఏడాది

ట్ర‌స్టు బోర్డు సేవ‌లు భేష్ మంత్రి ధర్మాన ప్రసాదరావుశ్రీ కూర్మ ఆల‌యంలో నిత్యాన్న‌దానానికి ఏడాది ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రం శ్రీకాకుళం జిల్లా శ్రీ‌కూర్మం దేవ‌స్థానంలో మంత్రి ధ‌ర్మాన చొర‌వ‌తో ప్రారంభించిన నిత్యాన్న‌దాన కార్య‌క్ర‌మానికి గురువారంతో ఏడాది పూర్తయిన వేళ ప్ర‌త్యేక కార్యక్ర‌మం…

ఉపాధి హామీ పథకం కాపాడాల్సిన బాధ్యత ఉంది

ఉపాధి హామీ పథకం కాపాడాల్సిన బాధ్యత ఉంది ఉపాధి హామీ పథకం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట…

ధర్మాన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: గుండ దంపతులు

ధర్మాన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: గుండ దంపతులు సత్యదూరమైన మాటలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారని, ఆ మాటలను మానుకోవాలని మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ,మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సూచించారు.అరసవెల్లిలోని తన స్వగృహంలో విలేకరులతో…

ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి చామకుర మల్లారెడ్డి

కేరళ రాష్ట్రం లోని త్రివేంద్రం హ్యత్ లో మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రము తరుపున గౌరవ తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన…

వై ఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ని పరామర్శించిన శ్రీమతి విమల

ఈరోజు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వై ఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ని పరామర్శించిన Dr వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి, ముఖ్య మంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనత్త…

ఆగిపోయిన డబల్ బెడ్ రూమ్ లు అన్ని తొందరగా అందించాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అశ్వరావుపేట నియోజకవర్గం లో అశ్వరావుపేట మండలం మావుళ్ళవారిగూడెంగ్రామంలో బంగారు తెలంగాణ చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి ఒక ఇల్లు కట్టించే చిత్తశుద్ధి కూడా…

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి. శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ పరిధిలో స్థానికజి.టి.రోడ్ లో గల కరెంట్ ఆఫీస్ దగ్గర విద్యుత్ చార్జీల భారీ పెంపును హద్దులేని కరెంట్ కోతలును నిరసిస్తూ…

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ర్యాలీ

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ర్యాలీ రాష్ట్రంలో పెరిగిన కరెంటు కోతలు, విద్యుత్ చార్జీల పెంపు ను నిరసిస్తూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీకాకుళం…

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని కోరే జగనన్నను ఆదరించి మరోసారి సిఎం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం తురకపేట గ్రామ…

You cannot copy content of this page