ఆగిపోయిన డబల్ బెడ్ రూమ్ లు అన్ని తొందరగా అందించాలి

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్

ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అశ్వరావుపేట నియోజకవర్గం లో అశ్వరావుపేట మండలం మావుళ్ళవారిగూడెంగ్రామంలో బంగారు తెలంగాణ చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి ఒక ఇల్లు కట్టించే చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వాలకు లేవు ఎందుకంటే పేదవాడికి డబల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని ఎంతో గొప్పలు చెప్పుకున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టు చూస్తోందని పేదవాడికి ఇల్లు అన్నది ఏ మాత్రం అన్న అందుతాలేదు అందులో అశ్వరావుపేట నియోజకవర్గం లో మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు కొంతమందికి ఇల్లు కట్టేతం జరిగింది మరి మిగిలి ఉన్నవారికి కేసీఆర్ గారు మాటలు చెప్పి మరి ప్రజల్ని మభ్యపెడుతున్నారు వెంటనే అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆగిపోయిన డబల్ బెడ్ రూమ్ లు అన్ని తొందరగా పూర్తి చేసి పేదవారికి అందించాలని డిమాండ్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జ్ కట్రం స్వామి దొర గారు మండల పార్టీ అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు మండల ప్రధాన కార్యదర్శి అంకోలు వెంకటేశ్వరరావు ఉప్పల బ్రహ్మేంద్ర గారు శింద్రాల నాగేంద్ర గారు తగరం మహేష్ సిద్దుల నాగేశ్వరావు గారు హాజరయ్యారు.

Related Posts

You cannot copy content of this page