సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితోపాటు మరి కొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు” “సోమిరెడ్డి వేసిన కండువాలను…
ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ సర్వేపల్లికి జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్న ప్రజానీకం తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెం పంచాయతీలో వైసీపీకి గుడ్ బై చెప్పేసిన పెద్దకాపు, ఉప సర్పంచ్ తో…
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలుసాక్షితసికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ కైవసం చేసుకోనుందని, పార్టీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ…
సాక్షిత : సంఘ బంధాల బాడీలను మార్చి,కొత్త బాడీ లను ఎన్నుకోవాలి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావుకు వినతి పత్రం ఇచ్చిన సంఘ బంధం సభ్యులు సూర్యాపేట కలెక్టరేట్.. ఆత్మకూరు (ఎస్)మండలం పాతర్లపాడు గ్రామంలో సంఘ బంధాలలో జరుగుతున్న అవినీతిపై విచారణ…
విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు ప్రజల వైద్య అవసరాల కోసం రూ.70.00 లక్షల కేశినేని నాని ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన 2 అంబులెన్స్ లను ప్రభుత్వ వైద్యాధికారులకు అందచేసిన కార్యక్రమంలో…
వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్నా నగదు, బంగారం అదుపులో తీసికొని అతని వద్ద ఉన్న 11. లక్షల…
వికారాబాద్ జిల్లాసాక్షిత న్యూస్ : వికారాబాద్ పురపాలక సంఘం లో 17 వ తారీకు వరకు ఎలాంటి దరఖాస్తు లు స్వీకరించము అని చెప్తున్నా మున్సిపల్ సిబ్బంది….సంబంధిత విషయమై మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరగా నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు….ప్రజాపాలన అప్లికేషన్…
కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ [ సాక్షిత : ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జగనన్న ఆరోగ్య…
మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి: మిషన్ డైరెక్టర్ మెప్మా విజయ లక్ష్మి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోoది : డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తిరుపతి, సెప్టెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక…
పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ డబుల్ బెడ్రూం పంపిణీ కార్యక్రమంలో ముందుగా స్థానిక గ్రామాల వారికి ముందుగా చెప్పిన విధంగా పది శాతం పంపిణీ చేసిన తరవాతనే ఇతరులకు పంపిణీ చేయాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు…