ఓటర్ స్లిప్పులు బిఎల్వోలు పంపిణీ చేస్తారు వారికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలి..
85 సంవత్సరాల నిండిన వయోవృద్ధులు వరకు దరఖాస్తు చేసుకున్న వారు 354 మంది : కలెక్టర్ సాక్షిత : పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు.…
గురుదత్తా ఫౌండేషన్ సేవలు విస్తృత పరచి, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు సేవలు అందించాలి-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ గురుదత్తా ఫౌండేషన్ సేవలు విస్తృత పరచి, విద్య,…
రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వైద్యులు అందుబాటులో ఉండి, రోగులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం…
కేటిదొడ్డి మండల కేంద్రంలో మరియు నందిన్నె జెడ్పి హైస్కూలులో ఆకస్మిక తనిఖీ చేసిన…. గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిషత్ పాఠశాల మరియు నందిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల…
బాపట్ల: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు.. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక నాలుగు…
తడిసిన ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి ఉద్యాన పంటల రైతులకు వెంటనే ఆర్థిక సహకారం అందించాలి అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలన్న పురందేశ్వరి
ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం అందించాలి : M.P బి.బి పాటిల్…. ఎమ్మెల్యే అభ్యర్థి కే పి వివేకానంద్ కి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోయికవర్గం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సంఘం వారు…
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం…
మిషన్ భగీరథ మంచినీళ్ళు అందించాలి— చికిలం మెట్ల అశోక్ చిట్యాల సాక్షిత ప్రతినిధి మిషన్ భగీరథ నీళ్ళని అందిస్తామని అధికారులు నాయకులు నిర్లక్షం వహిస్తూ ప్రజలకి ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారని బిజెపి నాయకులు చికీలం మెట్ల అశోక్ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అశ్వరావుపేట నియోజకవర్గం లో అశ్వరావుపేట మండలం మావుళ్ళవారిగూడెంగ్రామంలో బంగారు తెలంగాణ చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి ఒక ఇల్లు కట్టించే చిత్తశుద్ధి కూడా…