వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా భామిని మండల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం వాలంటీర్లకు వందనం అనే కార్య క్రమం జరిగిందని మండల వైసీపీ కన్వీనర్ తోట సింహాచలం తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా ప్రజల వద్దకు చేరవేయడంలో…
ఆకులతో చేసిన చిత్రాలు ఆకట్టుకుంటాయి టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ టి.ఎ.ఆర్.ఎల్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది.వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు…
శ్రీదేవి థియేటర్ వద్ద శరత్ బాబుకు ఘననివాళులు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని శ్రీదేవి థియేటర్ ఆవరణలో మంగళవారం రాష్ట్ర సాంస్కృతిక శాఖ బోర్డు డైరెక్టర్ జే జే మోహనరావు ఆధ్వర్యంలో సినీ నటుడు శరత్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి…
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం లో N T R శతజయంతి వేడుకలకు కాసాని వీరేశం ముదిరాజ్ పాల్గొన్నారు.
శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పున : నిర్మాణానికి రూ 25,116 విరాళం. కందుకూరు పట్టణానికి చెందిన పెరుగు రమణయ్య ధర్మపత్ని రత్తమ్మ, కుమారుడు శ్రీనివాసులు ధర్మపత్ని రమణమ్మ గార్లు కందుకూరు పట్టణ గ్రామ దేవత శ్రీ అంకమ్మ…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల విజువల్స్.
తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్లునందమూరి గారికి -భారతరత్న- ఇవ్వాలిపట్టణ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టవర్ క్లాక్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహమునకు మాలలు వేసి పుష్పాలను చల్లి నివాళులర్పించారుబడుగు…
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంబిపట్నం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి విచ్చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు పూల జల్లి హారతుల పట్టి దారి పొడవున ఘన స్వాగతం…
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంమాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలో పైల కొండబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు గ్రామస్తులను ఉపాధి కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇళ్లు లేనివారికి గృహాలు ఎందుకు మంజూరు చేయలేదో…
ప్రకాశం జిల్లా మార్కాపురం, ఆర్టిసి బస్టాండ్, ఎదురుగా SBI ఎటియంలో ఒక్కసారిగా నిప్పులు రావాడంతో ప్రజలు భయొందలనలో పరుగులు తీసారు.