వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే

Spread the love

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే

శ్రీకాకుళం జిల్లా భామిని మండల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం వాలంటీర్లకు వందనం అనే కార్య క్రమం జరిగిందని మండల వైసీపీ కన్వీనర్ తోట సింహాచలం తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా ప్రజల వద్దకు చేరవేయడంలో విశిష్ట పాత్ర పోషించిన వాలంటీర్లకు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి చేతుల మీదుగా పురస్కారాలు అందించామని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page