స్పందనకు వందనం…!

…….. సాక్షిత :సరిగ్గా రెండు నెలల క్రితం (జనవరి 2న) తిరుమలాయపాలెంలో ప్రజాపాలన సభ ముగించుకుని మంత్రి పొంగులేటి ఖమ్మం వస్తున్న సమయంలో ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి వద్ద వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.…

గౌరవ వందనం స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గౌరవ వందనం స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

గురుకుల విద్యార్థులు వదనం స్వీకరించిన మంత్రి

సాక్షిత : రాష్ట్ర గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల బాలికల ,కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యుల శ్రీమతి సత్యవతి రాథోడ్ , అనంతరం 5 కోట్ల అంచనా విలువతో నిర్మించనున్న బాలుర…

విశాఖ వందనం పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం

అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం ‘విశాఖ వందనం’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం విశాఖలో సీఎం కార్యాలయంతో సహా భవనాలన్నీ సిద్ధం అన్ని సమకూర్చుకున్న తర్వాతే ముహూర్తం ఖరారైంది వైవీ సుబ్బారెడ్డి

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని కోరే జగనన్నను ఆదరించి మరోసారి సిఎం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం తురకపేట గ్రామ…

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా భామిని మండల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం వాలంటీర్లకు వందనం అనే కార్య క్రమం జరిగిందని మండల వైసీపీ కన్వీనర్ తోట సింహాచలం తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా ప్రజల వద్దకు చేరవేయడంలో…

You cannot copy content of this page