వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి

Spread the love

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి

అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని కోరే జగనన్నను ఆదరించి మరోసారి సిఎం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం తురకపేట గ్రామ సచివాలయం వద్ద వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ వాలంటీర్లకు ఘనంగా సత్కరించారు.అనంతరం సంక్షేమ పథకాల కోసం అవగాహన కలిగించారు. ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, సర్పంచ్ యోగేశ్వరి, వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page