ఎమ్మెల్యే కు పూలు జల్లి హారతుల పట్టి దారి పొడవున ఘన స్వాగతం పలికారు

Spread the love

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంబిపట్నం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి విచ్చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు పూల జల్లి హారతుల పట్టి దారి పొడవున ఘన స్వాగతం పలికారు ప్రతి గడపకు తిరిగి ప్రజలు సమస్యల అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులతో ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మిమూర్తి. వైస్ ఎంపీపీలు. వైసిపి నాయకులుఅడిగర్ల నాని బాబు. విశాఖ డైరీ వన్ అధ్యక్షులు పల్లి లక్ష్మమూర్తి ఎంపీటీసీ పల్లి భవాని సర్పంచ్ కే ఝాన్సీరాణి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page