నారాయణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం ఎంపీపీ

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామం లో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన వేల్పుల నారాయణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న
పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ,

ఈ కార్యక్రమంలో.. అశ్వాపురం మండల ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత ,
అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, నెల్లిపాక సొసైటీ అధ్యక్షులు తుక్కాని మధుసూదన్ రెడ్డి
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page