విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ర్యాలీ

Spread the love

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ర్యాలీ

రాష్ట్రంలో పెరిగిన కరెంటు కోతలు, విద్యుత్ చార్జీల పెంపు ను నిరసిస్తూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ కిమిడి కళావెంకట రావు సూచనలతో మంగళవారం ఎచ్చెర్ల నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి ఎచ్చెర్ల 133 కెవి సబ్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి, వినతిపత్రం ఇచ్చిన యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్ నాయుడు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గ మండల వివిధ కార్యవర్గ సభ్యులు,బూత్ ఇన్చార్జులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున ఆయనతో పాటు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page