జన సందోహం,కోలాహలం మధ్య అట్టహాసంగా సాగిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , కుమార్తెలు శ్రీమతి కేశినేని హైమ ,…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన ర్యాలీ బ్యాడ్మింటన్ కోర్టును నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా…
ఆటో బంద్.. హైదరాబాద్లో భారీ ర్యాలీవిజయవంతం చేయాలి ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్లో బుధవారం…
వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి 300 మందితో బైక్ ర్యాలీ మౌలిక సదుపాయాలు కరువు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయం 97వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” పాదయాత్ర
ఉండవల్లి సెంటర్ లో వై.ఎస్.ఆర్. విగ్రహానికి పాలభిషేకం నిర్వహించిన వైసీపీ నాయకులు యాత్ర 2 సినిమా విడుదల సందర్బంగా వైసీపీ తాడేపల్లి పట్టణఅధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.యాత్ర 2″ సినిమాను తిలకిచేందుకు భారీగా వైసీపీ…
ఖమ్మం : సోమవారం అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు దగ్గర ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పి రామాలయం దగ్గర నుండి రామభక్తులు , విశ్వహిందూ పరిషత్ , వేంకటేశ్వర, కృష్ణ మరియు అన్ని…
బెల్లంపల్లి ఎమ్మెల్యేగా భారీ మోజార్టీతో *గడ్డం వినోద్గారు గెలుపొందిన సందర్బంగా *విజయోస్తావా ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మాట్లాడుతు వినోద్ సార్ గెలుపు కోసం ప్రతి గ్రామంలో కష్ట పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరు…
చెన్నూర్ ఎమ్మెల్యేగా భారీ మోజార్టీతో వివేక్ వెంకటస్వామి గెలుపొంది తొలిసారిగా చెన్నూరు పట్టణం, జైపూర్, భీమారం మండల కేంద్రాలకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ లీడర్లు, శ్రేణులు, అభిమానులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. చెన్నూరు పట్టణంలోని పద్మశాలినగర్ నుంచి బస్టాండ్ మీదుగా…
భద్రాచలం బీ ఆర్ ఎస్ అభ్యర్థి డాక్టర్ తల్లం వెంకట్ రావు ఈరోజు భద్రాచలం పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది ప్రచారంలో భాగంగా స్థానిక యుబీ రోడ్డు నందు నక్క ప్రసాద్ యూత్ నాయకులు లోకేష్ అనిల్ రాంబాబు విజయ్ వారి…
ఐయామ్ విత్ సిబిన్ అంటూ ర్యాలీలో పాల్గొన్న కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు… కర్ణాటక రాష్ట్రం పావగడ పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు… పావుగడ…