న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేయడాన్ని మరియు ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.

పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ నిరసిస్తూ 22న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు జయప్రదం చెయ్యండి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బలమల్లేష్.పార్లమెంట్ సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం నియంతృత్వం చర్యలకు నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్ 22న తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు ఇచ్చిన…

చంద్రబాబు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ రాజంపేటలో దీక్షలు

బత్యాల ఆధ్వర్యంలో 13వ రోజుకు చేరుకున్న “రిలే నిరాహార దీక్షలు”. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులను, అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర…

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పావగడలో భారీ ర్యాలీ

ఐయామ్ విత్ సిబిన్ అంటూ ర్యాలీలో పాల్గొన్న కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు… కర్ణాటక రాష్ట్రం పావగడ పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు… పావుగడ…

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదిక

సాక్షిత : *రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా *దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామ రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో…

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి. శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ పరిధిలో స్థానికజి.టి.రోడ్ లో గల కరెంట్ ఆఫీస్ దగ్గర విద్యుత్ చార్జీల భారీ పెంపును హద్దులేని కరెంట్ కోతలును నిరసిస్తూ…

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ర్యాలీ

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ర్యాలీ రాష్ట్రంలో పెరిగిన కరెంటు కోతలు, విద్యుత్ చార్జీల పెంపు ను నిరసిస్తూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీకాకుళం…

పెరిగిన కరెంటు కోతలు మరియు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులునారాచంద్రబాబునయుడు గారిఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారి ఆదేశాల మేరకు పల్నాడుజిల్లా తెలుగుదేశంపార్టీఅధ్యక్షులు జీవీఆంజనేయులుగారి పిలుపుమేరకుపల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలో పెరిగిన కరెంటు కోతలు మరియు విద్యుత్ చార్జీల పెంపును…

నిఖిత హత్య ను నిరసిస్తూ ఛలో అచ్చంపేట వాల్ పోస్టర్ విడుదల

కల్వకుర్తి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిఖిత హత్య ను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 16 న ఛలో అచ్చంపేట కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు ను నిఖిత న్యాయ జేఏసీ ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్భంగా…

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో ఢిల్లీ – జిట్ట నగేష్

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో ఢిల్లీ – జిట్ట నగేష్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీ న జరిపే చలో డిల్లీ…

You cannot copy content of this page