ధర్మాన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: గుండ దంపతులు

Spread the love

ధర్మాన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: గుండ దంపతులు

సత్యదూరమైన మాటలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారని, ఆ మాటలను మానుకోవాలని మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ,మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సూచించారు.అరసవెల్లిలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు, నాలుగేళ్ల వైకాపా ప్రభుత్వ ఒకేలా బేరీజు వేయడం తగదన్నారు.

Related Posts

You cannot copy content of this page