TRS MLA లను బీజేపీ కొనుగోలు పైన భగ్గు మన్న తాండూర్

Spread the love


Bhaggu Manna Tandoor over BJP’s purchase of TRS MLAs

TRS MLA లను బీజేపీ కొనుగోలు పైన భగ్గు మన్న తాండూర్ TRS నాయకులు.

సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్ అక్టోబర్ 27)తెలంగాణ రాష్ట్రము లోని మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా బీజేపీ పార్టీ, తెరాస MLA ల ను కొను గోలు చేసి తెరాస పార్టీ ని గోల్ మాల్ చేయాలనీ కుట్ర చేసిందని, తాండూర్ తెరాస ఏ. ఏం. నయిమ్ అప్పు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం ,నిరుసన తెలుపడం జరిగింది,

ఇట్టి ధర్న లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్, దీపానర్సిములు, మున్సిపల్ కౌన్సిలర్ విజయదేవి , కార్మికులఅధ్యక్షులు అడ్వాకేట్ గోపాల్ , సంతోష్ గౌడ్ , హరిహర గౌడ్ మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి ,ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ తెరాస MLA లను కొను గోలు చేయాలనీ పూనుకోవడం నీచమైన చర్యఅని వాపోయారు

,మతం పేరు తో రాజకీయాలు చేసే బీజేపీ అనైతికంగా MLA లను ప్రలోభాలకుగురి చేయడం ఏమి ధర్మం,అని దుయ్య భట్టారు, మనుషులమధ్య, కులాల, మతాల మధ్య రాజకీయం చేయడం బీజేపీ కే చెల్లు తుందని, ఈ కుట్రను MLA రోహిత్ రెడ్డి భగ్నం చేశారని,రాభూవు కాలంలో రోహిత్ రెడ్డి మళ్ళీ గెలువదానికి అవకాశం ఇచ్చారని, కోట్లు గుమ్మరించిన అమ్ముడు పోనీ వ్యక్తి రోహిత్ రెడ్డి అని కొనియాడారు,

బీజేపీ భవిష త్తులో రాకుండ చేయాలనీ పిలుపునిచ్చారు,బీజేపీ డౌన్ డౌన్ నినాదలు ఇస్తూ మోడీ దిష్టి భోమ్మను దహనం చేసి, పెద్ద ఎత్తున నిరుసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో మంకాల రాఘవేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page