రాహుల్ గాంధీ పైన అక్రమంగా వేటు వేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కేంద్ర ప్రభుత్వ

సాక్షిత : రాహుల్ గాంధీ పైన అక్రమంగా వేటు వేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంచిర్యాలలో నిర్వహించిన సత్యాగ్రహ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , టీపీసీసీ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే ,…

ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు..

సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం,దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి…

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం

సమన్వయంతో పాటు మరింత బలోపేతమే లక్ష్యం పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసేలా కార్య‌చ‌ర‌ణ‌ ప్రభుత్వ అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యం సాధించేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి : మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్…

తాళ్ళపేట గ్రామంలో మన ఊరు – మన బడి కార్యక్రమం

దండేపల్లి మండలం లోని తాళ్ళపేట గ్రామంలో మన ఊరు – మన బడి కార్యక్రమం లో భాగంగా నేడు ప్రాథమిక పాఠశాలలో 18 లక్షల అంచనా వ్యయంతో మౌలిక వసతులు మరియు అభివృధి పనులకు భూమిపూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి…

ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసిన నరదాసు

ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసిన నరదాసు ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని ఆ ప్రచారాలను తిప్పుకొట్టేందుకు సిద్ధం కావాలని బి.ఆర్.ఎస్ పార్టీ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పిలుపునిచ్చారు లక్షింపేటలో…

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 6…

రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి జిల్లా సంయుక్త కలెక్టర్ మధుసూదన్ నాయక్ RDO దాసరి వేణు ఎంపీపీ…

ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు..

ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు.. సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం,దండేపల్లి మండలం రాజుగూడ గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో…

దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సీపీ

దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సీపీ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మావోయిస్టు ప్రభావిత దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్…

కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. సాక్షిత : దండేపల్లి మండలానికి చెందిన 132 మంది 132,15,312/- లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీమంచిర్యాల నియోజకవర్గ దండేపల్లి మండలానికి…

You cannot copy content of this page