శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసి శ్రీరామ నవమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Related Posts
Spread the love భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజక వర్గంలో బీజేపి పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారములో పెద్ద ఎత్తున మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలుతో నడుస్తోంది..నియోజకవర్గ పర్యటన అశ్వారావుపేట చేరుకున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర…
మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నిక
Spread the love మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం మరియు రోడ్ షో లను విజయవంతం చేయడం కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్…
Spread the love సిద్దనగట్టులో ప్రారంభమైన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు మనిషిని మనీషిగా మార్చే సనాతన ధార్మికాచరణమే విశ్వకల్యాణ కారకమని , కవిరాజహంస బిరుదాంకితులు, ధార్మిక ప్రవచకులు డాక్టర్ తొగట సురేశ్ బాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ…
Spread the love సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో పదో తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలో విజయ పరంపర కొనసాగించారని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెరుగైన…
Spread the love మల్కాజిగిరి నియోజకవర్గం, వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో 300 మంది మహిళలతో మహిళా సమేళణం అనే కార్యక్రమాన్ని వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి…
Spread the love మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య చేసిన…ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు…. సాక్షిత జగిత్యాల జిల్లా…
పార్లమెంట్ లో ప్రజల కోసం కొట్లాడే నాయకుడు రంజిత్ రెడ్డిని గెలిపించుకుందాం: మండల, మున్సిపల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ప్రకాష్ గుప్త
Spread the love శంకర్పల్లి మండలం ఎల్వెర్తి, కొజ్జగూడెం గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం సాక్షిత శంకర్పల్లి: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని శంకర్పల్లి…
Spread the love సాక్షిత సికింద్రాబాద్:రాణిగంజ్ ఆర్టీసీ డిపో లో డిపో చాట్ కంట్రోలర్ గా విధులు నిర్వహించిన ఏడిసి నారాయణ పదవి విరమణ సందర్భంగా మంగళవారం డిపో కార్మికులు అందరూ నారాయణతో తమకు ఎన్నో సంవత్సరం నుండి ఉన్న అనుబంధాన్ని…
Spread the love దుబ్బాక పట్టణ కేంద్రంలో రైతు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నిన్న జరిగిన రైతు సమ్మేళనా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు రైతులకు అందరికీ…
Spread the love సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని ఎర్కారం గ్రామంలో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఎర్కారం పిఎసిఎస్ లో ఇప్పటివరకు 1,91,426 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు…