మంచి మనిషికి కన్నీటి వీడ్కోలు

Spread the love

సాక్షిత సికింద్రాబాద్:
రాణిగంజ్ ఆర్టీసీ డిపో లో డిపో చాట్ కంట్రోలర్ గా విధులు నిర్వహించిన ఏడిసి నారాయణ పదవి విరమణ సందర్భంగా మంగళవారం డిపో కార్మికులు అందరూ నారాయణతో తమకు ఎన్నో సంవత్సరం నుండి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్ళతో గౌరవంగా ఏ నారాయణను సన్మానించి వీడ్కోలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు ఆంజనేయులు, జి ఆర్ రెడ్డి, ఖలీల్ రషీద్ సత్యరాజు రఘురాం శీను నర్సింగ్ శంకర్ నరసింహుల తో పాటు ఇతర కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page