చంద్రబాబు…. నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటో…. ఒకటి చెప్పు ??….. సమాధానం అడిగితే… జగన్ ను తిట్టడమే…. టిడిపి నేతల పని …… వేములపల్లి…. యస్. అమరవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి &…
సాక్షిత సికింద్రాబాద్:రాణిగంజ్ ఆర్టీసీ డిపో లో డిపో చాట్ కంట్రోలర్ గా విధులు నిర్వహించిన ఏడిసి నారాయణ పదవి విరమణ సందర్భంగా మంగళవారం డిపో కార్మికులు అందరూ నారాయణతో తమకు ఎన్నో సంవత్సరం నుండి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్ళతో…
చంద్రబాబు మోసాలు కావాలా ???…. జగనన్న మంచి పాలన కొనసాగాలా ???…. ప్రజలు ఆలోచించి ఓటు వేయండి …. MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … నందిగామ పట్టణంలోని కాకాని నగర్ లో…. ప్రతి ఇంటికి తిరుగుతూ… అందించిన…
సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాగాలిగామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ మునిసిపల్ డివిజన్ పరిధిలో రూ.47 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ది పనులను పద్మారావు గౌడ్…
సాక్షిత*తిరుపతి:ప్రజలకి అవసరమైన మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆదరించాలని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని 24, 48 వ…
సాక్షిత తిరుపతి నగరం:అభివృద్ధి, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. ఆంద్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావలంటే నినాదంతో తిరుపతిలో మధ్యాహ్నం…
బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోట్ల రూపాయల నిధులతో రాజీవ్ గృహకల్పలో మౌళిక వసతులను కల్పించాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద … 130- సుభాష్ నగర్ డివిజన్ పరిధి రాజీవ్ గృహకల్పలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశోక్ – భాస్కర్ &…
మంచి భవిష్యత్తు కోసం బిఆర్ఎస్ ను గెలిపించాలి…బిఆర్ఎస్ పాలనలో కాలనీలతో పాటు ప్రతి బస్తి అభివృద్ధి సాధించింది…: ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద సాక్షిత : 128 – డివిజన్ వివేకానంద నగర్ లో ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ మన…
వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కారుమంచి గ్రామం లోని రైతు భరోసా కేంద్రం నందు రైతులకు ప్రభుత్వం ద్వారా రాయితీ పై మంచి శనగల (విత్తనాలు) పంపిణీ కార్యక్రమం ను *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * మాజీ శాసనసభ్యులు మక్కెన…
పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం R. మరవపల్లి తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రజా నాయకుడు చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకే పరిమితం చేసిన జగన్ రెడ్డి అక్కడ…