చంద్రబాబు మోసాలు కావాలా ???…. జగనన్న మంచి పాలన కొనసాగాలా ?

Spread the love

చంద్రబాబు మోసాలు కావాలా ???…. జగనన్న మంచి పాలన కొనసాగాలా ???…. ప్రజలు ఆలోచించి ఓటు వేయండి …. MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

నందిగామ పట్టణంలోని కాకాని నగర్ లో…. ప్రతి ఇంటికి తిరుగుతూ… అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను… ప్రజలకు అందజేస్తూ… ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ….

పాలకుడు చంద్రబాబు మాదిరిగా మోసగాడు అయితే… బతుకులు అంధకారం అవుతాయి…. పేదల జీవితాల్లో వెలుగులు నింపే జగనన్న పాలనతో… ప్రతి ఇంట సంతోషం కలుగుతుంది …

ప్రతి ఇంటికి వెళ్లి మంచికి అండగా నిలబడమని కోరుతున్నాం… గత 58 నెలలుగా జరుగుతున్న మంచిని… సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు జగనన్నకు ఓటు వేయండి… MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

చంద్రబాబుకు మరోసారి అధికారం దక్కితే… పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి… అక్కచెల్లెమ్మల బతుకులు అతలాకుతులం అవుతాయి… రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యల పాలవుతాయి… అవ్వాతాతల సంక్షేమం అడుగంటిపోతుంది…. అందుకే ఈ వాస్తవాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ….

చంద్రబాబు మోసాలకు…. ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం… ఈ ఎన్నికలు….. ప్రజలు మరొకసారి జగనన్నను ఆశీర్వదించి… గెలిపిస్తే… మరింత మంచి జరుగుతుంది…

తెలుగుదేశం పార్టీ నేతలు రోడ్లపై అబద్దాల బుర్రకథలు చెప్పుకుంటూ… మాపై బురద చల్లుకుంటూ…. తిరుగుతున్నారు…. ప్రజలు వారికి మరోకసారి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు …

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page