నందిగామలో రోడ్లు… విద్య, వైద్యం, పాలన వ్యవస్థ… అన్ని రంగాల్లో మార్పు తెచ్చింది… మా పాలనలోనే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … సాక్షిత : నందిగామలో సీఎం రోడ్డుతో పాటు… చందర్లపాడు రోడ్ – రామన్నపేట…
చంద్రబాబు మోసాలు కావాలా ???…. జగనన్న మంచి పాలన కొనసాగాలా ???…. ప్రజలు ఆలోచించి ఓటు వేయండి …. MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … నందిగామ పట్టణంలోని కాకాని నగర్ లో…. ప్రతి ఇంటికి తిరుగుతూ… అందించిన…
కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన తెలంగాణ ప్రభ్యత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ…
[3:23 PM, 3/6/2024] Sakshitha: క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన….?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు \, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …[3:25 PM, 3/6/2024] Sakshitha: సాక్షిత : కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అనుభవరాహిత్యంతో సామాన్య ప్రజలు…
దెందులూరులో సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ… తన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ జగన్ హయాంలో జరుగుతున్న ఈ 57 నెలల పాలనకు, గతంలో చంద్రబాబు పాలనకు తేడా చూడాలని…
శంకర్పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శంకర్పల్లి మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయ్యిందని ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా…
గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.! రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్ల ప్లేస్లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ను ఎవరికి ఇస్తారు గ్రామాల్లో పాలనను ఎవరు…
ములుగు జిల్లాకు అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరిన మంత్రి సీతక్క జిల్లాలో గోదావరి బెల్టు తో పాటు చిన్న చిన్న వాగులు పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలందరూ ఈ 6 గ్యారంటీల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పార్టీలకు…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించారు .ఈ సందర్భంగా…