కొండపల్లి కొయ్య బొమ్మల కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్న వసంత శిరీష

Spread the love

కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా

స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి వసంత శిరీష కొండపల్లి లోని జనార్దన్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొండపల్లి కొయ్య బొమ్మల ష్టాల్లనుఆమె పరిశీలించారు,కార్మికులను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ,వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు,ఈ కార్యక్రమంలో జనసేన ,బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నమస్తే రిపోర్టర్ ఇబ్రహీంపట్నం కాంతారావు పల్లేటి

Related Posts

You cannot copy content of this page