కొండపల్లి కొయ్య బొమ్మల కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్న వసంత శిరీష

కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి వసంత శిరీష కొండపల్లి లోని జనార్దన్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొండపల్లి…

మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష

మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం…

ప్రజా సమస్యల పరిస్కారానికే ప్రాధాన్యత : మేయర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులనుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్…

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు : మేయర్ డాక్టర్ శిరీష

సాక్షిత*తిరుపతి నగరం:ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు చేరవేస్తున్న ప్రజాసేవకులు వాలంటీర్లని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 27వ డివిజన్ కు సంబంధించి 17…

మహిళలు స్వయం శక్తితో ఎదగాలి-మేయర్ డాక్టర్ శిరీష

మహిళలు ఉపాధి, ఉన్నతి కోసం,వారి ఎదుగుదల కోసం మెప్మా ఎప్పుడు తోడ్పడుతుంది-మెప్మా డైరెక్టర్ విజయలక్ష్మిమహిళలకు సుస్థిర జీవనోపాధులు కల్పించాలన్న ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సంఘసభ్యులకు తిరుపతిలోని అనూస్ ప్రాంగణంలో మెప్మా మిషన్ డైరెక్టర్…

ఈవీఎంలను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను పరిశీలించిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను నగర మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.అధికారులను ఈవీఎంలు పై అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మేయర్…

జగన్ మోహన్ రెడ్డి కి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..
Whatsapp Image 2023 11 07 At 2.11.35 Pm

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నదే జగనన్న లక్ష్యం- మేయర్ డాక్టర్ శిరీష

ప్రతి పేదవానికి మెరుగైన ఆరోగ్య సేవలు అందాలనే లక్ష్యంతో జగనన్న వైద్య రంగంలో విప్లవాతకమైన మార్పు తీసుకువచ్చారని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. స్థానిక నెహ్రు నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఉదయం జగనన్న…
Whatsapp Image 2023 11 06 At 1.31.31 Pm

ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఉచిత వైద్యం – నగర మేయర్ డాక్టర్ శిరీష

*ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఉచిత వైద్యం అందించాలన్నదే జగనన్న వుద్దేశమని తెలిపారు.తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నెహ్రూ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ…
72b47ff1 A96f 4d65 86a1 910635e98bec

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య వంతులు చేయడం మా లక్ష్యం -మేయర్ శిరీష

సాక్షిత : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం లక్ష్యంగా ఏర్పాటు చేసిన సురక్ష క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ…

You cannot copy content of this page